International
మరో 24 గంటల్లో ఇరాన్పై భీకర దాడులు: డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
మరో 24 గంటల్లో ఇరాన్పై భీకర దాడులు: డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక . ఇరాన్పై యుద్ధం …
మరో 24 గంటల్లో ఇరాన్పై భీకర దాడులు: డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక . ఇరాన్పై యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరో 24 గంటల్లో భీకర దాడులు జరిగే అవకాశముందని అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump హెచ్చరించారు. …
Read moreఒమన్, కువైట్, ఖతార్ దేశాధినేతలకు మోదీ కాల్ పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఒమన్, కువైట్, ఖతార్ అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం…
Read moreఇరాన్పై అమెరికా యుద్ధ గర్జన: 50 వేల సైన్యం, 200 యుద్ధ విమానాలు మోహరింపు . ఇరాన్పై అమెరికా భారీ సైనిక చర్య ప్రారంభం రంగంలోకి 50 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు ఇరాన్ డ…
Read moreభారత్కు రష్యా భరోసా: గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన సాయానికి సి ద్ధ గల్ఫ్ సంక్షోభం వేళ భారత్కు ఇంధన సాయం చేస్తామన్న రష్యా యుద్ధం ముదిరితే అదనపు చమురు సరఫరాకు మాస్కో హామీ దేశంలో 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయన్న కేంద్రం అంతర్జ…
Read moreఅమరావతి మార్గాల్లో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు . . విజయవాడకు 100 ఈ-బస్సులు విద్యాధరపురం డిపోలో మెయింటెనెన్స్ సెంటర్ (రూ.23 కోట్లు) సివిల్ పనులకు రూ.12.5 కోట్లు, సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్లకు రూ.10.5 క…
Read moreఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది . నాగర్కర్నూల్లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) నిన్న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్కు వెళ్లగా అక్కడ…
Read moreఉపాధిహామీ కూలీలకు అలర్ట్.. అమల్లోకి కొత్త.రూల్..ఫాలో.కాకుంటే డబ్బులు రావు.. . ఉపాధి హామీ కూలీలకు ముఖ్య గమనిక. ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో అక్రమాల జరగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొ…
Read more25 వేల బోగస్ ఉద్యోగుల కుంభకోణం బయటపడింది ఫోరెన్సిక్ ఆడిట్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు… అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేయాలని స్పష్టం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమా…
Read moreదుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న 149 మంది ప్రయాణికులు స్వదేశానికి చేరుకున్న భారత షట్లర్ పీవీ సింధు దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న పీవీ సింధు బర్నింగ్ హామ్ వెళ్లాల్సిన సింధు..…
Read moreఆదిలాబాద్ ఊర్లో కట్నం తీసుకోరు.. మద్యం తాగొద్దు.. ఆదిలాబాద్ (D) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పటేల్ మేస్రం వేంకట్ అధ్యక్షతన గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో సంచలన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పూర్తిగా వరకట్నాన్ని న…
Read more
International
మరో 24 గంటల్లో ఇరాన్పై భీకర దాడులు: డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక . ఇరాన్పై యుద్ధం …
Social Plugin